క్రిభ్కో ద్వారా రూ.700 కోట్లతో ఏర్పాటు రోజుకు 250 కిలోలీటర్ల ఉత్పాదన సామర్థ్యం ఏటా లక్ష టన్నుల వరి, మక్క ధాన్యం అవసరం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి నా జీవితంలో మరుపురాని రోజు: మంత్రి కొప్పుల జగిత్�
పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కా
1995లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిదని అన్నారు విశ్వజగత్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధర్మపురి’. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటిస్తున్నారు. కొరియోగ�
శేఖర్ మాస్టర్.. ఒకప్పుడు ఆయన కొరియోగ్రాఫర్గా కొంత మందికి తెలుసు. ఆయన ఎప్పుడైతే బుల్లితెర షోస్కి జడ్జిగా వ్యవహరించడం మొదలు పెట్టాడో అతని క్రేజ్ మరింతగా పెరిగింది. ‘ఢీ’ డాన్స్ షో సీజన్ 7
ధర్మపురి: అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంల�
వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి | వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్
ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతీ ఏటా నిర
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం | జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటోలో పలువురు
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు | నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ
అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ | నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వె�
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి | జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛా
వృద్ధురాలు| జిల్లాలో ధర్మపురి మండలంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధర్మపురి మండలంలోని రాయపట్నం పుష్కర ఘాటు వద్దకు స్నానం చేయడానికి గుర్తుతెలియని వృద్దురాలు వ
జగిత్యాల : ఈ నెల 24 నుంచి జరుగనున్న ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. శనివారం అసెంబ్లీలో�