vaikunta ekadasi | ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వార�
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో రూ.66కోట్ల వ్యయంతో మంత్రి పలు అభివృద్ధి ప�
సీఎంఆర్ఎఫ్ వినియోగంలో ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు తమ కార్యనిబద్ధతే కారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంతోపాటు మల్లన�
మత్స్య సంపదలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ఫిష్ హబ్గా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ధర్మపురి మండలంలోని రాజారంలో నిర్మించిన గడి గత చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్నది. నిర్మించి 11 దశాబ్దాలు దాటుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నది. 13 ఎకరాల సువిశాల స్థలంలో రూపుదిద్దుకున్న భవనం నాడు దేశ్ముఖ్�
Minister Eshwar | అన్నివర్గాలకు న్యాయం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలం ముక్కట్రావ్పేట గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి
minister koppula eshwar | మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి ఆధ్వర్యంలో ధర్మపురి న�
ధర్మపురి వేదభూమి, పుణ్యభూమి అని, అలాంటి క్షేత్రంలో ఆలయం ముందు ప్రాంతం గతంలో కొంత ఇరుకైన పరిస్థితి ఉండేదని, రాష్ట్ర అవతరణ తర్వాత విస్తరణ పనులు చేపడుతుండడం సంతోషంగా ఉన్నదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే రెండేళ్లలో టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అనుబంధ శ్రీరామలింగేశ్వరాలయంలో మ�
ధర్మపురి : భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న
ధర్మపురి : గోదావరి వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. మంగళవారం ధర్మపురి మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్ గ్రామాల్లో పర్యటించ�
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్ల�
చెన్నై : తమిళనాడులో జరిగిన రథోత్సవం వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్నది. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులపై పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పాపరకట్టికి
ధర్మపురి, మే 17 : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తపన, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధన సులువేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కో