కాంగ్రెస్, బీజేపీ పాలి త రాష్ర్టాల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, వాళ్లు రేపు మనలను కూడా మోసం చేయడానికి వస్తారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై�
Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ నేతల బోగస్ మాటలు నమ్మి.. కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఖాళీ అవుతా�
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్లో కాసుల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని పెగడపల్లికి చెందిన గజ్జెల స్వామి కాంగ్రెస్ టికెట్ తనకేనంటూ శనివారం ధర్మపురి పట్టణంలో ప్రచారం మొదలు పెట్టాడు. �
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ధాన్యపు రాశులతో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది. కానీ, మోదీ పాలనలో మన దేశం ఆకలికేకలకు నిలయంగా మారింది’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శ�
Minister Koppula | ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలో పలు
Dharmapuri | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల హైలైట్స్కు సంబంధించిన ఓ వీడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేద�
Koppula Eshwar | కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట ఆపద్భాందవుడు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రూ. 59,24,500 విలువ
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ�
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�
Dharmapuri | ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వామనాచార్యుల ఆద్వర్యంలో ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుర్ణాహుతి అనంతరం శ్రీలక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి,
దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మో�