Dharmapuri | ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వామనాచార్యుల ఆద్వర్యంలో ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుర్ణాహుతి అనంతరం శ్రీలక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి,
దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మో�
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళయింది. శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా పర్యవేక్షణలో భక్తులకు ఇబ్�
గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాంగేయ’. ఈ చిత్రాన్ని ఎం విజయశేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. హేమకుమార్ రెడ్డి నిర్మిస్తునారు. బి.రామచంద్ర శ్రీని�
ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.
vaikunta ekadasi | ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వార�
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో రూ.66కోట్ల వ్యయంతో మంత్రి పలు అభివృద్ధి ప�