పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లో పలు ప్రధాన కూడళ్లలో గ్రామాలకు మార్గ దిక్సూచి (సైన్ బోర్డు) లను స్థానిక పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో గడిపిన విషయాలను విద్యార్థులు నెమరు వేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొ�
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షు�
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎంపీడీవో వేముల సుమలత అన్నారు. అంతర్గాం మండలంలో పనిచేసి అక్కడి నుంచి ఇటీవల ధర్మారం మండలానికి డిప్యూటేషన్ పై ఆమె వచ్చ�
ప్రమాదంలో కాలు విరిగి 108 అంబులెన్స్లో వచ్చిన ఓ వృద్ధుడు నొప్పితో తల్లడిల్లుతున్నా దవాఖాన సిబ్బంది లోపలికి తీసుకెళ్లని అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా దవాఖాన వద్ద సోమవారం జరిగింది.