Dharmapuri | జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో అధికారులు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే ఎంతో పవిత్రమైన అల్లు బండపై కూలర్�
యాసంగి పూట యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమితో సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా దొరకడం లేదు. ఇందుకు
అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థినులు మధ్యాహ్నం భోజనం చేసిన కొద్ది సేపటి నుంచే ఒక్కొక్కరుగా కడుపునొప్పితో తల్లడిల్లిపోయారు. తలతిప్పడం, వాంతులతో గంటలపాటు ఇబ్బంది పడ్డారు. అయితే పిల్లలను దవాఖానకు తర�
Koppula Eshwar | “ గోదావరి నదిలో నీరులేక ఎడారిని తలపిస్తున్నది.. ఈ సీజన్లో రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది.. గోదావరిలోకి సరిపడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉంది”.. అంటూ మంత్రి ఉత్తమ�
Jagtial | ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.
Dharmapuri | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రగలుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి చేసి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పరాయి వాళ్లలా చూస్తూ అవమానిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) ఆవేదన వ్యక్తం చేస�
ఎలక్షన్ కింగ్ కే పద్మరాజన్.. ఏ ఎన్నికైనా సరే తగ్గేదేలే అంటారాయన. గెలుపోటములతో సంబంధం లేదు.. పోటీ చేశామా? లేదా? అన్నదే ఆయనకు లెక్క. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఓ నామినేషన్ వేయనిదే ఊరుకోరు.
Dharmapuri | ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి(Dharmapuri) లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimha swamy) ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ప్రారంభం కానున్నాయి.
Jagtial | జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది.
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
Dharmapuri | లక్ష్మీ నరసింహ స్వామి( Lakshmi Narasimha Swami) వారిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) సతీసమేతంగా దర్శించుకున్నారు.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది (Multiple vehicles collide).
Koppula Eshwar | ధర్మపురి : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ధర్మపురి ప్రజల కోసమే తన తపన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోరాదని.. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పా�
Minister Koppula | ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడు పెంచింది. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చే�