దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఈ క్రమంలో విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని నంది మేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కం జూనియర్ సి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు గ్రామంలోని పలువురి ఇండ్లు కూలిపోయాయి. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్-2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
చివరి దశలో ఉన్న సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించి అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మూల విజయా రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో జరిగే రైతు సదస్సుకు వెళుతున్న కేటీఆర్ కు మ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఏ హర్షిణి, పదో తరగతి విద్యార్థులు ఎన్ సంధ్య, ఎ�
వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై గురువారం గ్రామస్తులు వరద పాశం పోశారు. ఈ గుట్టను పాండవులు కొలువు తీరిన గుట్టగా గ్రామ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో సామంతుల పోచాలు అనే వ్యక్తికి చెందిన పాడి గేదే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ను రాకడంతో విద్యుత్ షాక్ తగిలి మూగజీవి మరణించింది. ఈ సంఘటన పెంపకం దారుడి ఎద
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో లంబాడీల ఆరాధ్య దైవం శీత్లా భవానీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్ రెడ్డి నాయక్ హాజరయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండ�
ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు ఉన్నాయని రైతులు వాటి సాగుకు ముందుకు రావాలని పెద్దపల్లి ఉద్యానవన శాఖ సుంక మహేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో గాగిరెడ్డి సునంద, గాగిరెడ
సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీ