దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్�
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో ప�
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ధరణిలో రైతుల మెప్పుపొందుతున్న సేవలు అనేకం ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎదురు చూపులు, తమ రిజిస్ట్రేషన్ సమయం కోసం పడిగాపులు గంటలకొద్దీ ఉండేది. దళారి ఎలా చెబితే అలా నడుచుకునేది. పట్టాదారు మ
ధరణి.. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. గతంలో ఎలాంటి లావాదేవీలైనా రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చేతుల్లో ఉండగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. ప్రక్రియ అంత
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుం
Dharani | భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులకు కొండంత ధైర్యానిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందనే విశ్వాసాన్ని కల్పించింది.