ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో ప�
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ధరణిలో రైతుల మెప్పుపొందుతున్న సేవలు అనేకం ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎదురు చూపులు, తమ రిజిస్ట్రేషన్ సమయం కోసం పడిగాపులు గంటలకొద్దీ ఉండేది. దళారి ఎలా చెబితే అలా నడుచుకునేది. పట్టాదారు మ
ధరణి.. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. గతంలో ఎలాంటి లావాదేవీలైనా రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చేతుల్లో ఉండగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. ప్రక్రియ అంత
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుం
Dharani | భూ సమస్యల శాశ్వత పరిష్కారం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులకు కొండంత ధైర్యానిచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందనే విశ్వాసాన్ని కల్పించింది.
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరణి పోర్టల్ వరంలా మారింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, పౌతి,నాలా, భూ పంపకం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా
రెవెన్యూ వ్యవస్థలోనే ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి రాకముందు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యుటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహాణి కావాలన్నా.. పడిగాపుల
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. తహసీల్దార్ కార్యాలయాలనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ధర(ణి)హాసంతో ఆనందంగా ఇంటి�
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.