Dharani | రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) ఇబ్బందులకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో మరో రెవెన్యూ సమస్యకు ధరణి వేదికగా ప
రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ను ఏర్పాటు చేయడంతో వీఆర్వోల అవసరం లేకుండాపోయిందని, అందుకే వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది.
Dharani Portal | వ్యవసాయ భూ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ధరణిలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తున్నది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) విజ్ఞప్తి మేరకు ధరణి పోర్టల్లో
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా రైతులకు ధరణి పోర్టల్లో సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Minister KTR | ఫార్మా సిటీలో భూములపై శ్రీధర్ బాబు అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్లో చెప్తే ఎలా? అని కేటీఆర్ అడిగారు. చేసింది తప్పుడు ఆరోపణ.. ఉపసంహరించుకునేందుకు భేషజా�
ధరణి పోర్టల్ ప్రభుత్వం కొత్త ఆప్షన్ను జోడించింది. ‘సోల్డ్ ఔట్' ఇబ్బందులు, ‘99999’ పేరుతో వచ్చిన ఖాతాల పరిషారానికి రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Minister Harish rao | భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి త�
భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురు�
దశాబ్దాలపాటు పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. పోడు రైతులు, అటవీ, పంచాయతీ, రెవెన్యూ శా ఖల మధ్య జరుగుతున్న వివాదాలు సమసిపోనున్నా యి.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆస్తుల బదాలాయింపును సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దేశంలో ఏ రా ష్ట్రంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పా రదర్శకత
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారం నాటికి రెండేండ్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఇప్పటివరకు 26 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయి.
ధరణి పోర్టల్ ద్వారా స మస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులతో సం ప్రదించి.. వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పెండింగ్లో లేకుండా చూ స్తున్�