అందుకే వేరే శాఖల్లో సర్దుబాటు 5 వేల మందిలో 56 మందే ఉద్యోగాల్లో చేరలేదు హైకోర్టుకు ప్రభుత్వం వివరణ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదన�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధ్
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే
సిద్దిపేట : వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశ�
భూమి క్రయ విక్రయాలకు సంబంధించి లోపభూయిష్టమైన విధానాలకు చెక్ పెట్టిన ధరణి.. ఓ టెకీకి చెందిన ఖరీదైన స్థలాన్ని కబ్జా చెర నుంచి కాపాడింది. తన జాగలో ఎవరో నాలా కన్వర్షన్కు పెట్టారని ధరణి పోర్టల్ ద్వారా తెలు�
ధరణి పోర్టల్లో నూతన మాడ్యూల్తో పాస్బుక్ లో 11 రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. సిటిజన్ లాగిన్లో ‘పాస్బుక్ డాటా కరెక్షన్ కోసం దరఖాస్తు’ (అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డ�
రైతులకు రిజిస్ట్రేషన్ కష్టాలు తొలగిపోయాయి చిన్నచిన్న సమస్యలకు త్వరలో పరిష్కారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రస్తుతం 66 ల�
ధరణి సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ధరణిలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నది. క్యాబినెట్ సబ్కమిటీ ఇప్పటికే దాదాపు 20 సమ�