Dharani portal: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటికే దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పేశాం రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి అసలైన రైతును కాపాడటమే మా పాలసీ ఒకవేళ కౌలు రైతులు నష్టపోతే పరిహారం భూ వివాదాలను అరికట్టేందుకే ధరణి పోడుకు త్వరలోనే పరిష్కారం: స
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూప�
అర్జీదారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలోని అర్జీదారులు తమ భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరా�
Dharani | నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించిన సీఎస్
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
ధరణి పోర్టల్లో వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కొత్త పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ధరణిలో వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్బు�
లక్షన్నరకుపైగా ‘భూ’ దరఖాస్తుల పరిష్కారం 90 శాతానికిపైగా సమస్యలకు ఆప్షన్లు 1.40 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడుల�
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు భూ సమస్యలు, సందేహాల నివృత్తికి అందుబాటులో కేంద్రం జిల్లా వ్యాప్తంగా ధరణిలో ఏడు వేల పెండింగ్ ఫైళ్ల పరిష్కారం మేడ్చల్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): భూ సమస్�