హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ�
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది ధరణి విజయంలో వందల మంది అవిరళ కృషి బుక్లెట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకోవడంపై ఎన్నారైల హర్షం హైదరాబాద్, అక్టోబ�
నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ
Telangana Chief Secretary: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం
Dharani portal: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటికే దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పేశాం రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి అసలైన రైతును కాపాడటమే మా పాలసీ ఒకవేళ కౌలు రైతులు నష్టపోతే పరిహారం భూ వివాదాలను అరికట్టేందుకే ధరణి పోడుకు త్వరలోనే పరిష్కారం: స
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూప�
అర్జీదారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలోని అర్జీదారులు తమ భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరా�