ధరణి పోర్టల్లో నూతన మాడ్యూల్తో పాస్బుక్ లో 11 రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. సిటిజన్ లాగిన్లో ‘పాస్బుక్ డాటా కరెక్షన్ కోసం దరఖాస్తు’ (అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డ�
రైతులకు రిజిస్ట్రేషన్ కష్టాలు తొలగిపోయాయి చిన్నచిన్న సమస్యలకు త్వరలో పరిష్కారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రస్తుతం 66 ల�
ధరణి సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ధరణిలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నది. క్యాబినెట్ సబ్కమిటీ ఇప్పటికే దాదాపు 20 సమ�
ధరణిపై ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూముల వివరాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ను పూర్తిగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి�
దరఖాస్తు తిరస్కరిస్తే అర్జీదారుకు వివరణ పలు ఆప్షన్లపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ త్వరలో సీఎంకు నివేదించే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ధరణిలో తలెత్తిన సమస్యలకు త్వరలో పరిష్కారం లభించను�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. రైతులు దరఖాస్తు చేయకుండానే ప్రభుత్వమే పరిశీలించి ఈ భూములను వ
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి �
కలెక్టర్ క్రాంతి | జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ల పరిధిలో ఉన్న ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు.
దాదాపు 12.5 లక్షల లావాదేవీలు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.1500 కోట్లకు చేరింది. పోర్టల్ ద్వారా గతేడాది నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.