ధరణిపై ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూముల వివరాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ను పూర్తిగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి�
దరఖాస్తు తిరస్కరిస్తే అర్జీదారుకు వివరణ పలు ఆప్షన్లపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ త్వరలో సీఎంకు నివేదించే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ధరణిలో తలెత్తిన సమస్యలకు త్వరలో పరిష్కారం లభించను�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. రైతులు దరఖాస్తు చేయకుండానే ప్రభుత్వమే పరిశీలించి ఈ భూములను వ
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి �
కలెక్టర్ క్రాంతి | జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ల పరిధిలో ఉన్న ధరణి ధరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు.
దాదాపు 12.5 లక్షల లావాదేవీలు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.1500 కోట్లకు చేరింది. పోర్టల్ ద్వారా గతేడాది నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
వివిధ వర్గాల నుంచి సబ్కమిటీ దృష్టికి 34 రకాల సమస్యలు 11సమస్యలను గుర్తించిన అధికారులు పరిష్కార మార్గాలపై కసరత్తు.. వచ్చేవారం మరోసారి కమిటీ భేటీ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ధరణిలో ఎదురవుతున్న సమస్
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ�
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది ధరణి విజయంలో వందల మంది అవిరళ కృషి బుక్లెట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకోవడంపై ఎన్నారైల హర్షం హైదరాబాద్, అక్టోబ�
నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ
Telangana Chief Secretary: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పరిపాలనారంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం