ఇప్పటికే దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పేశాం రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి అసలైన రైతును కాపాడటమే మా పాలసీ ఒకవేళ కౌలు రైతులు నష్టపోతే పరిహారం భూ వివాదాలను అరికట్టేందుకే ధరణి పోడుకు త్వరలోనే పరిష్కారం: స
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణీ పోర్టల్ నుంచి పీవోబీ తొలగిస్తామని చెప్పే దళారుల మాటలు ప్రజలు నమ్మవద్దని జిల్లా రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిన త�
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూప�
అర్జీదారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలోని అర్జీదారులు తమ భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరా�
Dharani | నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించిన సీఎస్
Dharani Portal | ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
ధరణి పోర్టల్లో వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కొత్త పట్టాదార్ పాస్బుక్ లేకున్నా వారసత్వంగా భూములు పంచుకునేందుకు ధరణిలో వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు భూ యజమాని చనిపోతే పాస్బు�
లక్షన్నరకుపైగా ‘భూ’ దరఖాస్తుల పరిష్కారం 90 శాతానికిపైగా సమస్యలకు ఆప్షన్లు 1.40 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి ఏండ్లుగా ఉన్న చిక్కుముడుల�
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు భూ సమస్యలు, సందేహాల నివృత్తికి అందుబాటులో కేంద్రం జిల్లా వ్యాప్తంగా ధరణిలో ఏడు వేల పెండింగ్ ఫైళ్ల పరిష్కారం మేడ్చల్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): భూ సమస్�
మహేశ్వరం: తండాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని నాగారం ,పడమటితండా,దిలావార్గూడ లో 1కోటి 30లక్షలతో నిర్మించ త�
ధరణి పెండింగ్ దరఖాస్తులు | ధరణి పోర్టల్ లో వివిధ పారా మీటర్ల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తహశీల్దారులను ఆదేశించారు.
వారంపది రోజుల్లోనే పూర్తవుతున్న ప్రక్రియ హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్