ధరణి గ్రీవెన్స్-ల్యాండ్ మ్యాటర్స్లో కొత్త ఫీచర్ దరఖాస్తు విధానాన్ని సూచించనున్న అధికారులు 90 శాతానికి పైగా సమస్యలకు పోర్టల్లో పరిష్కారం 8 నెలల్లో 6 లక్షల లావాదేవీలు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ):
పెండింగ్ మ్యుటేషన్ల యాజమాన్య హక్కుల బదిలీ గ్రీవెన్స్ మాడ్యూల్తో పార్ట్-బీ నుంచి పార్ట్-ఏలోకి కొత్తగా భూ హక్కు పొందినవారికి రైతుబంధు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పంటసాయం అందని
మేడ్చల్ జిల్లా వ్యాపంగా 5,200 ఫైళ్లకు క్లియరెన్స్ మిగిలిన 800 ఫైళ్లకు త్వరలో పరిష్కారం రెవెన్యూ అధికారులు మేడ్చల్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లోని పెండింగ్ ఫైళ్లను రెవెన్యూ అధికారులు క్లియర్ �
తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 1.45 లక్షల కోట్లు.. నిరుటికంటే 13% ఎక్కువ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన రేటు 8 శాతం.. జాతీయ సగటు 2 శాతమే! ఐటీ, దాని అనుబంధ రంగాల్లో హైదరాబాద్ రంగం తనదైన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నది. ఐటీ ఎగ�
మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్కు పలు భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6వేల దరఖా�
జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఈ నెల 9లోగా పరిషరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�
ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల | రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ : వ్యవసాయ భూ లావాదేవీల కోసం వన్ స్టాప్ పోర్టల్ అయిన ధరణి గురువారంతో ఆరు నెలల కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను పె�
సమగ్ర సర్వే | ‘భూ రికార్డులు క్లియర్గా ఉన్న రాష్ర్టాలు లేదా దేశాల జీడీపీలో 3-4 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే త్వరలోనే భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరిస్�