రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడిన రైతులకు ధరణి పోర్టల్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరినీ బతిమిలాడే బాధ లేకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస�
Dharani Portal |రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది.
ధరణి పోర్టల్ అన్నదాతలకు వరం.. ఆన్లైన్ కావడంతో ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కాగా భూ రికార్డుల నిర్వహణ జరుగుతున్నది.. రికార్డుల్లో పేరు తప్పుగా రావడం.. ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం..
ధరణి వచ్చింది.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరికింది.. చిక్కుముడులకు చెక్ పడింది. ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది. అక్రమ పట్టాలు బంద్ అయ్యాయి. ఊళ్లల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. భూములు రికార�
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగ
ధరణి సేవలు సామాన్యులకు ఎంతో సులభమయ్యాయి. జిల్లాలోని వ్యవసాయ భూముల పూర్తి వివరాలు ధరణి పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగవు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్
సామాన్యుడి భూ కష్టం తీర్చేందుకు వచ్చిన ధరణి, ఏండ్ల తరబడి అరిగోస పడ్డ రైతులకు ధైర్యం తెచ్చింది. పారదర్శకంగా.. సులభంగా.. అవినీతి రహితంగా.. జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం
ఉదయాన్నే ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దళారులను బతిమిలాడాల్సిన అవసరం లేదు. పేపర్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన ముచ్చటే లేదు. మధ్యవర్తులు లేరు. పట్వారీ, గిర్దావర్ ప్రమేయం లేదు.
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఆగమైన రైతులకు ‘ధరణి’ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా.. ఎవరిని బతిమిలాడే బాధలేకుండ.. ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది.
ధరణి డిజిటలైజేషన్ కావడంతో అవినీతికి చెక్ పడింది. యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్ర్తాల్లో మార్పులు చేస్తున్నారు. అక్రమంగా భూ యాజమాన్య హక్కులకు ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రలతోనే ఫైల్ ఓపెన్ అవు�