తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న�
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయ
‘భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడ్డం. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్దావర్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ కాళ్లు అరిగిపోయేల�
ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని కొందరు వ్యాఖ్యానిస్తుండటం సరికాదని, అవి మూర్ఖపు మాటలని భూచట్టాల నిపుణుడు, లీఫ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సునీల్కుమార్ పేర్కొన్నారు.
CM KCR | నాగర్కర్నూల్ : రైతులు ఆగమాగం కావొద్దు.. మోసపోతే గోసపడుతాం.. అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రాజ్యం వస్తే దళారీలదే రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జి�
CM KCR | ఎవరైతే ధరిణి బంగాళాఖాతం వేస్తామన్నా.. ఆ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్ర�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందు�
దశాబ్దాలుగా దగాపడి దళారులతో గోసపడ్డ రైతన్నకు ధరణి భరోసానిస్తున్నది. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, పాతవారు పోతూ కొత్త అధికారులు వచ్చినా తీరని అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. అక్రమ రిజిస�
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్�