కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట ఇంటికాడ చిన్న పిల్లలను వదిలేసి భార్యాభర్తలం చెల్క కాడికి పోయేది. వచ్చీ రాని కరెంట్తో ఒక్కోనాడు దొయ్య పారకపోయేది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే �
CM KCR | మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతుల రక్తం తాగేందుకేనా? ధరణిని బంగాళాఖాతం వేసేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్న
Dharani | ‘ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం’ అంటూ కాంగ్రెస్ పార్టీ గప్పాలు కొట్టడంతో భూ రికార్డుల నిర్వహణ, ఇతర అంశాలపై భారీ స్థాయిలో ప్రకటన ఏదైనా వస్తుందని, నూతన విధివిధానాలను ప్రకటిస్తారేమోనని ప్రజలు భావించా�
CM KCR | కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తమని మ్యానిఫెస్టోలో పెట్టిండ్రు.. అదే జరిగితే మళ్లీ పైరవీకారులు, లంచగొండులు, దళారుల దందా మొదలవుతుదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలను హెచ్చరిం�
CM KCR | మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని సీఎం అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు సీఎం కేస�
CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి.
CM KCR | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆ�
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆ�
తెలంగాణ ప్రజలకు ఆస్తి నమోదు ప్రక్రియను మరింత సులభతరం, చేరువ చేసేందుకు ప్రభుత్వం 2020 అక్టోబర్లో ధరణి పోర్టల్ను ప్రారంభించింది. ఆస్తి రిజిస్ట్రేషన్తోపాటు ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్
Dharani | ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.
CM KCR | రైతులకు మేలు చేసే ధరణని తీసేయాలన్న కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూమి యాజమాన్యం హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి తప్ప.. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును
మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో రైతుల ముసుగులో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేయడాన్ని అడ్డుకొన్నందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు.