ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఊరికే అనలేదు. వ్యవసాయం దండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో వ్యాఖ్యానిస్తే.. అదే తరహాలోనే నేడు ఆయన అనుంగు శిష్యుడు, టీ�
భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ రవి నా యక్తో మా�
ప్రభుత్వం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో వీటిని జత చేసింది.
దశాబ్దంలో పోడు సమస్యను పరిష్కరించి ఆదివాసీల కల సాకారం చేసిన ఉద్యమవీరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకుని పోడు సమస్య�
‘ధరణి’ పోర్టల్తో భూమి రిజిస్ట్రేషన్ పది నిమిషాల్లో పూర్తవుతున్నది. ఐదు నిమిషాల్లో పట్టా చేతికి వస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు, పట్టాలు దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వాళ్లు రాసిందే రాత
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది
ధరణే మా ధైర్యం అంటూ ప్రజలు చేస్తున్న నినాదాలు.. పిడికిలి ఎత్తి చేస్తున్న సంఘీభావ ప్రకటనలు బీజేపీకి శరాఘాతంలా తగిలాయి. దెబ్బకు దయ్యం దిగివచ్చినట్టు.. ధరణి పోర్టల్పై రాష్ట్ర బీజేపీ మాట మార్చేసింది. శుక్రవ�
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూ రికార్డులపై చైతన్యం పెరిగిందని ప్రముఖ న్యాయవాది పెండం వరప్రసాద్ అన్నారు. గతంలో పట్వారీలు, పైరవీకారులు రాసిందే రాతగా, గీసిందే గీతగా ఉండేదని, ఆ వ్యవస్థను ధరణి సమూలంగా మార్�
ధరణి.. సులువుగా స్లాట్ బుకింగ్.. వేగంగా రిజిస్ట్రేషన్కు కేరాఫ్.. ఎవరినీ బతిమిలాడే పరిస్థితి లేదు.. పైసా లంచం ఇచ్చే అవసరం లేదు.. దశాబ్దాల భూ సమస్యలకు చెక్.. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అంతమొందించ�
ధరణి పోర్టల్ చాలా బాగుంది.. దళారులు లేరు.. ఎక్కడా లంచాలు లేవు.. వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి.. రైతులు ఎప్పుడంటే అప్పుడు తమ భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఉంది. తమ ప్రమ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�
మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం.. ఉన్న ఊరు నుంచి వ్యయ ప్రయాసలకోర్చి 10 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణం.. రవాణా ఖర్చులు.. దళారులకు ముడుపులు.. అధికారులకు ఆమ్యామ్యా.. ఇంతాజేసి రెవెన్యూ కార్యాలయానికి వెళితే అక్కడే ఉ�
CM KCR | ధరణి వెబ్పోస్టల్ ఉంది కాబట్టే రాబంధులు, పైరవీకారులు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు. పర్యటలో భాగంగా మొదట మొద�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకా