ఉద్యోగులపై దాడులు మంచి పద్ధతి కాదని, వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులపై దాడిచేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలోనే సరూర్నగర్ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. పోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసిన సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని �
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవ
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల
తమకు న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర పోలీసుశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఈ
RS Praveen Kumar | బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల చేత కూలీ పనులు చేయిస్తున్నారని, తక్షణమే వన్ పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగిన వి�
RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లను కూడా డీ�
‘పోలీస్ డ్యూటీ మీట్-2024’ను స్టేట్ పోలీస్ అకాడమీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్ డ్య
రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం నార్కోటిక్ బ్యూరోకు స్పెషల్ పోలీసు విభాగం నుంచ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,38,427 కేసులు పరిష్కారమయ్యాయని డీజీపీ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సిటిజన్ ఫీడ్ బ్యాక్ సెంటర్ నుంచి వచ్చిన పౌరుల అభిప్రాయాల ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బుధవారం డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసాపత్రాలను అందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు శాఖ అందించిన ఉత్తమ సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్భగవత్ వారికి ప్రశంస�
DGP | ప్రముఖ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు రావాలని తెలంగాణ డీజీపీ జితేందర్కు దేవస�