DGP Jitender | చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ (Telangana DGP) జితేందర్ (Jithender) అన్నారు. పౌరుల భద్రత తమకు ముఖ్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించి�
DGP Jitender | ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో మత్తు �
కేంద్ర హోం మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం శాలిబండ పోలీస్స్టేషన్ దేశంలోనే 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైనట్లు డీజీపీ జితేందర్ శుక్రవారం తెలిపారు. భువనేశ్వర్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీ, ఐ�
గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం రివార్డులను అందజేశారు. భద్రాచలం పోలీస్స్టేషన�
హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (Passing Out Parade) ఘనంగా జరుగుతున్నది. దీంతో 1211 మంది సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ
ఉద్యోగులపై దాడులు మంచి పద్ధతి కాదని, వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులపై దాడిచేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలోనే సరూర్నగర్ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. పోయిన సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేసిన సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని �
రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు స్టేటస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ శనివారం సమీక్షించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, భరోసా కేంద్రాలు, సీసీటీవ
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల
తమకు న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర పోలీసుశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఈ
RS Praveen Kumar | బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల చేత కూలీ పనులు చేయిస్తున్నారని, తక్షణమే వన్ పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగిన వి�
RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్లను కూడా డీ�
‘పోలీస్ డ్యూటీ మీట్-2024’ను స్టేట్ పోలీస్ అకాడమీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీస్ డ్య
రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం నార్కోటిక్ బ్యూరోకు స్పెషల్ పోలీసు విభాగం నుంచ