Tourist Police | తెలంగాణలో కొత్తగా పర్యాటకుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తీసుకురానున్నట్లు డీజీపీ జితేందర్ ప్రకటించనున్నారు. తెలంగాణ టూరిజంశాఖ, పోలీస్శాఖల మధ్య సమన్వయ సమావేశం బుధవారం డీజీపీ క
Telangana | ‘తెలంగాణలో క్రిమినల్ గ్యాంగ్లు దోపిడీలకు పాల్పడేందుకు తిష్ఠవేశాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి’ అంటూ డీజీపీ జితేందర్ ఈ నె�
దోపిడీలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. గురువారం డీజీపీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ ముగింపులో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల�
తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ
హైదరాబాద్,ఆగస్టు 5 : రాష్ట్రంలో ప్రజాహితం కోసం పోలీసు వ్యవస్థ కృషి చేయాలని రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ బీ శివశంకర రావ్ (Justice B Shiva Shankar Rao) అన్నారు.
DGP | రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలతో డీజీపీ డాక్టర్ జితేందర్ బుధవారం సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్లకు ఇన్చార్జిలుగా పని చేస్తున్న వారితో ఆయా ప్రాం
‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేష�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న సిట్కు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ అనిల్కుమార్ లిఖితపూర్వకంగా తమ వాంగ్మూలం ఇచ్చినట్టు తెల�
సైబర్ నేరాలను అరికట్టే క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో కీలక ముందుడుగు వేసింది. తెలంగాణలో సైబర్ చట్టాన్ని బలోపేతం చేయడానికి నల్సార్వర్సిటీ ఆఫ్ లాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది.
DGP | హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఉగ్ర కుట్రసూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సెలింగ్ ని�
రాష్ట్రంలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �