‘ప్రజల ఫిర్యాదులపై తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి.. ఆ తర్వాత విచారణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది.. ఎఫ్ఐఆర్ల నమోదులో జాప్యంచేస్తే ఆశించిన ఫలితాలు రావు’ అని స్టేష�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న సిట్కు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ అనిల్కుమార్ లిఖితపూర్వకంగా తమ వాంగ్మూలం ఇచ్చినట్టు తెల�
సైబర్ నేరాలను అరికట్టే క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో కీలక ముందుడుగు వేసింది. తెలంగాణలో సైబర్ చట్టాన్ని బలోపేతం చేయడానికి నల్సార్వర్సిటీ ఆఫ్ లాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నది.
DGP | హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఉగ్ర కుట్రసూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సెలింగ్ ని�
రాష్ట్రంలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �
పెండింగ్లో ఉన్న టీఏలు, డీఏలు, సరెండర్స్ ఎప్పుడిస్తారో చెప్పాలని పోలీసులు డీజీపీ జితేందర్ను కోరారు. తమ ఆరోగ్య భద్రతకు భరోసా లేకుండా పోయిందని, నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లభించడం లేదని ఆవేదన వ
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీ కొత్త డైరెక్ట ర్గా ఏడీజీ వీవీ శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం బాధ్య తలు స్వీకరించారు.