తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను �
పెండింగ్లో ఉన్న టీఏలు, డీఏలు, సరెండర్స్ ఎప్పుడిస్తారో చెప్పాలని పోలీసులు డీజీపీ జితేందర్ను కోరారు. తమ ఆరోగ్య భద్రతకు భరోసా లేకుండా పోయిందని, నెట్వర్క్ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లభించడం లేదని ఆవేదన వ
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీ కొత్త డైరెక్ట ర్గా ఏడీజీ వీవీ శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం బాధ్య తలు స్వీకరించారు.
తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసులకు డీజీపీ జితేందర్ గురువారం రివార్డులు అందజేశారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది అత్యు�
తెలంగాణ పోలీసులు 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభక నబర్చి 18 పతకాలతో మొదటిస్థానంలో నిలిచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ని రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ డ్య�
సంసరణల ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ను చేపట్టాల్సి ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘పోలీస్ సంసరణల ద్వారా మెరుగైన పోలీసింగ్' అంశంపై సమావేశ�
TG DGP | పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగును చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వ�
DGP Jitender | జగిత్యాల(Jagithhyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.