తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసులకు డీజీపీ జితేందర్ గురువారం రివార్డులు అందజేశారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది అత్యు�
తెలంగాణ పోలీసులు 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రతిభక నబర్చి 18 పతకాలతో మొదటిస్థానంలో నిలిచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ని రాంచీ పట్టణంలో ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ డ్య�
సంసరణల ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ను చేపట్టాల్సి ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ‘పోలీస్ సంసరణల ద్వారా మెరుగైన పోలీసింగ్' అంశంపై సమావేశ�
TG DGP | పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగును చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వ�
DGP Jitender | జగిత్యాల(Jagithhyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా పరిణమిస్తున్నదని, దాని వ్యాప్తిని నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు పసిగట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ రాజేన్ హర్షే సూచించార�
పోలీసు కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్యసేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ న�
DGP Jitender | తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగంలో ఉత్తమ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు.
తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు జాతీయ మానవ హక్కు ల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. త�
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు నేరగాళ్లకు శిక్షలు విధించే రేటు తగ్గిపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణా వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్ర�
Telagnana DGP | రాష్ట్రంలో పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాదే కాదు.. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కారణంతో పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. వీటికి పోలీసు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లే�
భరోసా కేంద్రాలు మహిళలకు అండగా ఉంటాయని డీజీపీ డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కోసం కొత్తపల్లి వద్ద భరోసా కేంద్ర నూతన భవనాన్ని శ�