పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ అన్నారు. దివంగత ఉమేశ్ చంద్ర వర్ధంతిని బుధవారం ఎస్ఆర్ నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహ�
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్ శాంతికుమారితో మాట్లాడుతూ...రెవెన్యూ,మున్సిపల్, విద్యు త్తు, వై ద్యారోగ�
తమపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బాధిత మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు.
KTR | మా సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ �
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె