TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగ
పోలీస్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు సంబంధించిన రూ.260 కోట్ల బకాయిలు ఇప్పించాలని వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారుల సంఘం నేతలు సోమవారం డీజీపీ జితేందర్కు విన్నవించారు.
పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ (సమన్వయం)గా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు డీజీపీ (హెడ్ ఆఫ్ ది ఫోర్స్)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అంబరాన్ని తాకేలా వజ్రోత్సవాల నిర్వహణ కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు సీఎస్ సోమేశ్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ జాతీయ స్ఫూర్తితో నిండేలా, స్వతంత్ర భారత వజ్రోత్సవా