దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె
నేరస్థులకు శిక్షలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ న్యాయ సూత్రాలను పాటిస్తూ మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆదివారం �
శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు.
DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు.
Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశ