Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో సర్వదర్శనం | శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 18 నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపా�
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.
Puri jagannath : నేటి నుంచి భక్తులకు జగన్నాథుడి దర్శనభాగ్యం | పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట
కాళేశ్వర ఆలయం| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరాలయంలో శ్రావణ శోభ నెలకొన్నది. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట
వెంకటాపూర్, ఆగస్టు 1: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన తరువాత పర్యాటకులు, భక్తుల తాకిడి పెరుగుతున్నది. ఆదివారం సెలవు రోజు�
తిరుమల, జూలై: తిరుమలలో గదులు పొందే భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు,సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించేందుకు టిట
ఖైరతాబాద్, జూలై 17: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నారు. మానవ మనుగడను కరోనా అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రళయ రుద్రావతారంలో �
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�