గణనాథుడు | ఖైరతాబాద్లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి.
శ్రావణమాసం | రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ
Srisailam Temple | శ్రీగిరులపై భక్తుల సందడి | అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
వేములవాడ | ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది.
యాదాద్రి| యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొన్నది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లలో భ�
కాళేశ్వరంలో భక్తుల సందడి | కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�
Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో సర్వదర్శనం | శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 18 నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపా�
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.
Puri jagannath : నేటి నుంచి భక్తులకు జగన్నాథుడి దర్శనభాగ్యం | పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట