శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే? | శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.
భక్తుల సేవ కేంద్రాలు ప్రైవేటు ఏజెన్సీలకు: టీటీడీ కోటి విలువైన ఆహార పదార్థాలు విరాళమిచ్చిన జూపల్లి హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారిని జూన్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప�
మెదక్ చర్చి | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వందలాది మంది భక్తులు రావడంతో సందడి నెలకొంది.
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు.
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం | భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంద�
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.