Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధాన�
తిరుమల : తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో ఆక్టోపస్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు. దీంతో భక్తులు కొంతసేపు ఆందోళనలకు గురయ్యారు. అసలు ఏమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఆర�
మల్లన్న క్షేత్రం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శి
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు రావడంతో చర్చి ప్రాంగణంలో సందడి నెలకొంది.
తిరుమల : తిరుమలలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే చక్రతీర్థ ముక్కోటిని బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింప
ఆలయాల్లో భక్తుల సందడి చేర్యాల, డిసెంబర్ 12 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి ఆదివారం సుమారు 20 వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గం తెలిపి
తిరుమల : తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్�
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చారు. మంగళవారం చెన్నైకి చెందిన భాగ్యలక్ష్మి దంపతులు ఈవ
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి | జిల్లాలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.