టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తోటి భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని టిటిడి ధర్�
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు : టీటీడీ | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప
రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు