మెదక్ చర్చి | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వందలాది మంది భక్తులు రావడంతో సందడి నెలకొంది.
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు.
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం | భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఆదివారం నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంద�
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తోటి భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని టిటిడి ధర్�
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు : టీటీడీ | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప
రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.