గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు
సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచ�
సిద్దిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 10వ వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పరవశించి పోయారు. స్వామి వా
ఆధునికత బాటలో ఆలయాలు క్యూలైన్లలో బెంచీల ఏర్పాటు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయాలు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నాయి. గుడికి రాలేని భక్తులు లైవ్ వీడియోతో ఎక్కడినుంచైనా నేరుగా �
సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 9వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్�