సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచ�
సిద్దిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 10వ వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పరవశించి పోయారు. స్వామి వా
ఆధునికత బాటలో ఆలయాలు క్యూలైన్లలో బెంచీల ఏర్పాటు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయాలు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నాయి. గుడికి రాలేని భక్తులు లైవ్ వీడియోతో ఎక్కడినుంచైనా నేరుగా �
సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 9వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్�
నల్లగొండ : నల్లగొండలోని ప్రసిద్ధ పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపణీని చేపట్టింది. ఈ కార్యక్రమాన్న
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పార్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కాళేశ్వరంలో ఉదయం 5 గంటల నుంచే భక్తులు గోదావరి�
సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో భక్తులు మల్లన్న దర్శనంతో