నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు | భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ చెందిన శ్రీనివాసులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శనివారం
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
బాసర : బాసర సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం సరస్వతి అమ్మవారు చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్య
బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఎంత మంది భక్తులైనా పాల్గొనవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. ఇటీవల యాత్రకు అనుమతించిన హైకోర్టు.. ప్రతిరోజు కొంతమందిని మాత్రమే అనుమతించాలని ఆంక్షలు విధించిన విషయం తె
రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.
యాదాద్రి | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
Srisailam | శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ నిబంధనలు తప్పక పాటించాలని ఈవో లవన్న కోరారు. ఆధ్యాత్మికంగా ఉండే పవిత్రమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ తోటి యాత్రికులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు