రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.
యాదాద్రి | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
Srisailam | శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ నిబంధనలు తప్పక పాటించాలని ఈవో లవన్న కోరారు. ఆధ్యాత్మికంగా ఉండే పవిత్రమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ తోటి యాత్రికులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు
గణనాథుడు | ఖైరతాబాద్లో కొలువైన పంచముఖ రుద్ర మహాగణపతిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గణేశుడికి గజమాల సమర్పించారు. ఉదయం 11.30 గంటలకు తొలిపూజలు ప్రారంభంకానున్నాయి.
శ్రావణమాసం | రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ
Srisailam Temple | శ్రీగిరులపై భక్తుల సందడి | అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
వేములవాడ | ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది.
యాదాద్రి| యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొన్నది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లలో భ�
కాళేశ్వరంలో భక్తుల సందడి | కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక�