srisailam temple | ద్వాదశ జ్యోర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆలయానికి
మెదక్ చర్చి | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ (చర్చి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన
శ్రీశైలం నవంబర్ 27 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం త
మెదక్ చర్చి | మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఈ సందర్బంగా సండే స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, భ�
Srisailam | శ్రీశైలం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి సుమా�
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి | శ్రీ కాళేశ్వర ముక్వీశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటికిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక�
లింబాద్రి గుట్ట జాతర | జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకుంది. గురువారం లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
షిర్డీ: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరికొంత మంది భక్తులకు షిర్డీ సాయిబాబా దర్శనాన్ని కల్పించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి రోజు 10,000 మందికి ఆఫ్లైన్ పాసులు జారీ చేయనున్నట్టు తెలిపింది. అల�