వన దుర్గ | మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్
మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
కొమురవెల్లి మల్లన్న | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చ
సంగమేశ్వర దేవాలయం | దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు | భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ చెందిన శ్రీనివాసులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శనివారం
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
బాసర : బాసర సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం సరస్వతి అమ్మవారు చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్య
బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఎంత మంది భక్తులైనా పాల్గొనవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. ఇటీవల యాత్రకు అనుమతించిన హైకోర్టు.. ప్రతిరోజు కొంతమందిని మాత్రమే అనుమతించాలని ఆంక్షలు విధించిన విషయం తె