Medak Church | మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగి ప్
తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొ�
కీసరగుట్ట | కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శ
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి
srisailam temple | ద్వాదశ జ్యోర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆలయానికి
మెదక్ చర్చి | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ (చర్చి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. శనివారం హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన
శ్రీశైలం నవంబర్ 27 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం త
మెదక్ చర్చి | మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఈ సందర్బంగా సండే స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, భ�