ఆలయాల్లో భక్తుల సందడి చేర్యాల, డిసెంబర్ 12 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి ఆదివారం సుమారు 20 వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గం తెలిపి
తిరుమల : తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్�
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు.
Srisailam | శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చారు. మంగళవారం చెన్నైకి చెందిన భాగ్యలక్ష్మి దంపతులు ఈవ
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి | జిల్లాలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మల్లన్న క్షేత్రం | భక్తుల శివనామస్మరణతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Medak Church | మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసి పోయింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగి ప్
తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొ�
కీసరగుట్ట | కీసరగుట్ట పరిసర ప్రాంతామంతా శివభక్తులతో కోలాహలంగా మారిపోయింది. కార్తికమాసోత్సవంలో భాగంగా చివరి సోమవారం కావడంతో నగర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో శివభక్తులు కీసరగుట్టకు తరలివచ్చారు. సోమవారం శ
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి