hundi income | తిరుమలలో శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ. 3 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమలలో శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ. 3 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 39,335 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 18,834 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వారు వివరించారు.