యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త
Tirumala | తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గననీయంగా ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోవిందా నామస్మరణతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
మాఘ అమావ్యాస సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం వద్ద జాతర కొనసాగుతోంది. నాలుగో రోజు మంగళవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర�
Tirumala | తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది