Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును గురువారం లెక్కించారు. పటి
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని, అటు భూదేవి,శ్రీదేవిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.