Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.4.14కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠమైన నిఘానేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం, ఆపదమొక్కులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ద్వారా ఆదాయం భారీగా సమకూరింది. ఆలయ హుండీలను గురువారం లెక్కించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న 31 కంపార్టుమెంట్లలో 8 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.