తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమ�
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల
శ్రీశైలం: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేడు మూడోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు విశేషపూజలు నిర్వహించారు. తెల్లవారుజామ�
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణ�
సికింద్రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ కంటో�
Inavolu jatara | కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో రెండు డ�
తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మార
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు . తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం సందర్భ�
తిరుమల : గత ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులకు మరోసారి దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టిక�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
ఆలయ ఈవో లవన్న వెల్లడి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో లవన్న సూచించారు. ఉచిత దర్