అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు . తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం సందర్భ�
తిరుమల : గత ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులకు మరోసారి దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టిక�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
ఆలయ ఈవో లవన్న వెల్లడి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో లవన్న సూచించారు. ఉచిత దర్
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని �
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఎటుచూసినా.. ఆధ్యాత్మిక సందడి భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు చర్చిల్లో ప్రార్థనలు కొత్త ఏడాదిలో శుభం కలుగాలని పూజలు పార్కుల్లో సందర్శకుల సందడి ఎల్బీనగర్/మన్సూరాబాద్/చంపాపేట/వనస్థలిపురం, జనవరి 1: నూతన సంవత
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
శ్రీనగర్: నూతన ఏడాది వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున గుడిలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. మరో 1౩ మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా కశ్మీర్
తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధ�
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
Heavy traffic jam | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంద�
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధాన�