శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రంలో నిర్మించిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) కల్యాణోత్సవ వేడుకలను త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు
భక్తిభావంతో ఉప్పొంగిన మేడారం వన దేవతలను దర్శించుకొన్న భక్తులు సమ్మక్క, సారలమ్మ దీవెనలు పొందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు వన ప్రవేశం చేయనున్న తల్లులు తాడ్వాయి, ములుగు, ఫిబ్రవరి 18 (నమస�
ములుగు : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి �
సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1