చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ కంట్ర�
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�
Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర సందర్భంగా తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పూర్తి వివరాలతో కూడిన ఆన్లైన్ వెబ్ సైట్ను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గురువారం కలెక్టర�
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 26,401 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,401 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.2.18 క�
Medaram | వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి (Medaram jatara) భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కాకముందే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.