యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
చేర్యాల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమార�
హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 1
ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్లౌడ్ కంట్ర�
చేర్యాల, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 4వ వారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకో�
Vasantha Panchami | చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి