Yadadri | ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని
ఆలయంలో పాత సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి.. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మొద్దు : ఒగ్గు పూజారుల సంఘం చేర్యాల, జనవరి 23 : దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆల�
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని నిన్న 39,440 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ . 2.53 కోట్లు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమ�
తిరుమల : తిరుమలలోని శ్రీవారిని నిన్న 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా రూ. 2. 13 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల
శ్రీశైలం: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేడు మూడోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు విశేషపూజలు నిర్వహించారు. తెల్లవారుజామ�
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణ�
సికింద్రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ కంటో�
Inavolu jatara | కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో రెండు డ�
తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మార
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్