తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని �
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
Komuravelli Mallanna | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఎటుచూసినా.. ఆధ్యాత్మిక సందడి భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు చర్చిల్లో ప్రార్థనలు కొత్త ఏడాదిలో శుభం కలుగాలని పూజలు పార్కుల్లో సందర్శకుల సందడి ఎల్బీనగర్/మన్సూరాబాద్/చంపాపేట/వనస్థలిపురం, జనవరి 1: నూతన సంవత
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
శ్రీనగర్: నూతన ఏడాది వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున గుడిలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. మరో 1౩ మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా కశ్మీర్
తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధ�
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
Heavy traffic jam | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంద�
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు బుధవారం నిత్య కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాక్షి గణపతి స్వామివారికి పలు రకాలైన ఉదకాభిషేకాలు పుష్పార్చన చేశారు. అదే విధంగా ప్రధాన�
తిరుమల : తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో ఆక్టోపస్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు. దీంతో భక్తులు కొంతసేపు ఆందోళనలకు గురయ్యారు. అసలు ఏమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఆర�
మల్లన్న క్షేత్రం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శి
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు రావడంతో చర్చి ప్రాంగణంలో సందడి నెలకొంది.
తిరుమల : తిరుమలలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే చక్రతీర్థ ముక్కోటిని బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింప