హైదరాబాద్ : కరీంనగర్ రీజియన్ పరిధిలో నుంచి వేములవాడకు రేపటి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ సేవలను
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల�
వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీ�
శ్రీశైలం : శ్రీశైలంలో రేపట్నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బ్రహ్
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా ఉత్తర దక�
శ్రీశైలం : శ్రీశైల మల్లన్న గర్భాలయ స్పర్శదర్శనం ఈ నెల 22 నుంచి నిలిపివేయనున్నట్లు ఈవో లవన్న స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బ
చేర్యాల, ఫిబ్రవరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో 6వ వారం సందర్భంగా రాష్�
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 20 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చ�
Yadadri | ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు.