శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాకుండా ఉత్తర దక�
శ్రీశైలం : శ్రీశైల మల్లన్న గర్భాలయ స్పర్శదర్శనం ఈ నెల 22 నుంచి నిలిపివేయనున్నట్లు ఈవో లవన్న స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బ
చేర్యాల, ఫిబ్రవరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో 6వ వారం సందర్భంగా రాష్�
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 20 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చ�
Yadadri | ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి క్షేత్రానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు.
శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రంలో నిర్మించిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) కల్యాణోత్సవ వేడుకలను త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు
భక్తిభావంతో ఉప్పొంగిన మేడారం వన దేవతలను దర్శించుకొన్న భక్తులు సమ్మక్క, సారలమ్మ దీవెనలు పొందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు వన ప్రవేశం చేయనున్న తల్లులు తాడ్వాయి, ములుగు, ఫిబ్రవరి 18 (నమస�
ములుగు : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి �
సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు.
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా