మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంలో రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్టమైన కర్నాటక నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా
చేర్యాల, మార్చి 6 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. 8వ ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వా
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్
నిర్మల్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఆ నాగుపాముకు పూజలు చేశారు. ఆలయ
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పరమ శివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడ