నిర్మల్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఆ నాగుపాముకు పూజలు చేశారు. ఆలయ
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు
హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పరమ శివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడ
హైదరాబాద్ : కరీంనగర్ రీజియన్ పరిధిలో నుంచి వేములవాడకు రేపటి వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేములవాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ సేవలను
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల�
వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీ�
శ్రీశైలం : శ్రీశైలంలో రేపట్నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు బ్రహ్