చేర్యాల, ఏప్రిల్ 10 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరిం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. హుండీ కానుకల ద్వారా రూ.128.64 కోట్ల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. 9.54 లక్షల మంది భక
చేర్యాల, మార్చి 3 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్ల�
ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రం బుధవారం అర్ధరాత్రి రణరంగంగా మారింది. శివ పంచాక్షరీ మంత్రం ఆగిపోయి యాత్రికుల హాహాకారాలు.. ఉరుకులు.. పరుగుల శబ్దాలతో ప్రతిధ్వనించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ చాయ్ బండి వద్ద వ�
చేర్యాల, మార్చి 27 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగ
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగ