యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలకు పైగా సమయ
భోపాల్ : హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు పాల్గొని మతసామరస్యం చాటుకున్నారు. హనుమంతుడిపై ముస్లింలు పూల వర్షం కురిపించారు. భక్తులకు ముస్లింలు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. జై హనుమాన్ అ
‘వస్తున్నాం లింగమయ్యా’.. అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల పులకించిపోయింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన నాగర్కర్నూల్ జిల్లాలోని సలేశ్వరం జాతరకు భక్తజనం పోటెత్తుతున్నది. రెండోరోజైన శ�
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సర్వదర్శనాల టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ముగ్గురు తీవ�
తిరుపతి : శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యారు. దీంతో ఆ ముగ్గురు భక్తులను తిరుప�
చేర్యాల, ఏప్రిల్ 10 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరిం