చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
Badrinath | చార్ధాయ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ (Badrinath)ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో మహావిష్ణువుని దర్శించుకుని భక్తులు పురకరించిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తులు, వేద మంత్రోచ్ఛరణల
చేర్యాల, మే 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులకు మెరుగైన వసుతుల కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. బుధవారం మల్లన్న ఆలయంలో చై�
ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లో గాడ్సే భక్తులు ఉన్నారని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందస్తు కుట్ర అని, దీనికి పీఎంవోనే సూత్రధారి అని ఆరోపించారు. పర�
రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కులు చెల్లించుక�
చేర్యాల, మే 1 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర
సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ సేవాసమితి నిర్వాహకులు ఏటా కేదార్నాథ్లో తెలుగింటి భోజనాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇది నిలిచిపోయిం ది.
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున
TTD | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
ప్రాణహిత పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. 12 రోజులపాటు నదీమాతకు వైభవంగా పూజలు కొనసాగాయి. చివరి రోజైన ఆదివారం పుష్కరస్నా నం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల