హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు
Kondagattu | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాత�
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్