యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొండపై క్యూకా
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివార�
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా
Yadadri | దివ్వక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్సులు నిండిపోయాయి.