భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్యను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుదినం కావడంతో శనివారం రాత్రికి భద్రాచలం చేరుకుని ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు �
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్�
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద
ఝరాసంగం,జూలై3 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తెల్లవా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కొండపై క్యూకా
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సుమా రు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు స్వామివార�
పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం�
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా