Yadadri | దివ్వక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్సులు నిండిపోయాయి.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకు�
చేర్యాల, జూన్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తుల కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకర�
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరల�