యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయం, తిరువీధులు సందడిగా మారాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం మల్లన్నా మమ్మేలు అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కుల
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూకాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద వి
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు
Kondagattu | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.