పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకు�
చేర్యాల, జూన్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తుల కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకర�
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీగా తరల�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది తరలిరాగా
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయం, తిరువీధులు సందడిగా మారాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం మల్లన్నా మమ్మేలు అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కుల
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూకాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద వి