యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా కన్పించింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరు�
తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�