ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా కన్పించింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు తిరు�