కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
చేర్యాల, జూలై 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్ష్రేతంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామ�
పాపన్నపేట, జులై31 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తులు రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఆలయం ముందు నుంచి భారీ ఎత్తున మంజీర నది ప్రవహించిన సంగతి తెలి�
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప�