ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తజన సంద్రమైంది. కార్తిక మాసంతోపాటు వరుస సెలవులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 4 గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి రెండు గంటలు పట్టింది.
తెలంగాణలోనే పర్యాటకంగా ఎంతో పేరొందిన మినీ కాశ్మీర్ సోమశిల. పాపికొండలకు దీటుగా పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో లలితాసోమేశ్వరాలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని
కందగిరి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర బుధవారం వైభవంగా జరిగింది. అశేష భక్తజన ప్రవాహంతో భక్తజనగిరిగా మారింది. తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి తిరువీధిసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారి తిరుచ్చివాహనంపై వేంచేపు చేసి సేవను
Srisailam | శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రతతో నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభ�
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించ�