పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. మంగళవారం 29 కంపార్ట్మెంట్లు నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్న�