శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే సర్వ ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నూతనంగా రెండు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు
యాదాద్రి, ఆగస్టు 27: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కనిపించింది. అష్టభుజి ప్రాకారం నుంచి త్రితల రాజగోపురం వరకు క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉదయం తిరువారాధన, నిజాభ
తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు పలుచోట్ల అన్నదాన కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మద్దూర్, ఆగస్టు 27 : మండలంలోని నిడ్జింత వేంకటేశ్వరస్వామి ఉ