Yadadri temple |యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కన్పించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణక�
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎ�
చేర్యాల, సెప్టెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నార